Chapter 1

1 స్నానికుడైన యోహనుడు దేవకుమరుడైన హేసు క్రిస్తుడిని కురితైన సువార్థము ప్రరంబము 2 ప్రవదిహైన హేశాయుడి గ్రంథంలో రాశిన ప్రకారం ఇగో నేను దుతుడిని నీ ముందు పంపిస్తాను వాడు నీ దారిని సిధంషేశ్తడు 3 కర్తుది దారిని సిధంషేయండ అతుడి అధిల్ని నేత్తగా శేయండ అని అడవిలో కూగేయ్వాడి శబ్ధవధ అనేది 4 యోహనుడు వచ్చి జనలికి మీరు పాపల క్షమాపనకి పశ్చాతాపము దీక్షస్థానం శేపించికోనల్లని హుపదేశుస్తూ అడవిలో దీక్షస్థానం చేయిస్తూ హున్నాడు 5 అప్పుడు సేమాన్తను హీరుసలేము వాళ్ళందరు వాని దెగ్గరికి పోహేయ్తప్పుడు తమ తమ పాపాల్ని హోప్పుకొని యోర్ధాన్ హోలేయ్లో వనింక దీక్షస్థానం శేహించికోనిహుంటారు 6 ఈ యోహనుడు హొంత రామదా హోదికాన్ని ధరించికొని నడుమికి చర్మము నడుకట్టుని కతీకొనున్న్ద వాడు మీదథాన్ని కాడుజేనుని హహరముగా తేనేయ్వాళ్ళు 7 వాడు నాకిన్న శక్తుడు నా వెనక వస్తాడు అతుడి కేరళ పట్టిల్ని ఒంగి ఎప్పెయ్దానికి నేను యోగ్యంకాదు 8 నేను మీకీ నీలునింక దీక్షస్థానం ఇస్తున్నాను అతడు హిన మీకీ పవిత్రత్మనింక దీక్ష్స్థానం ఇస్తాడు అని సారి శోప్పినాడు హేసువుడి దీక్షస్థాన 9 ఆ దినాల్లో హేసు గలిలియ సీమకి శేరిన నజరేతుదనీ హురినింక వచ్చి యోర్ధాన్ హోలేయ్లో యోహనుదినింక దీక్షస్థానము శేహించుకున్నాడు 10 హుసువు నేల్లలోపలినింక పైనికి వచ్చిన కూడలీ పరలోకంజు తేశింది దేవరాత్ముడు పరివలము అట్లా అతుడి పైన దిగేయ్ది చూశాడు 11 అప్పుడు నువ్వు ప్రియుడైహున్దేయ్ నా కొడుకు నేను నిన్ని శన మేచిన్నాను అనీ దైవ వాణి పరలోకంనింక వినిపించింది 12 కూడలీ పరివిత్రత్మము ప్రెరిథుదైఇ హేసు అడివికి పోయాడు 13 అతుడు నలపైఇ దినాలు అడవిలో కడుమ్రుగాలతో హుండీ సైతనుదినింక శోదిన్చిపడ్డాడు తిరగ దేవదుతులు హేసుడికి హుపచారం శేశారు 14 యోహనుడు బందితుడైన తిరగ హేసు గలిలియకి వచ్చి దేవుడి సువర్థాన్ని ఎట్లా సరంద అన్నాడు 15 కాలము పరిపోర్నమైఎన్ధి దేవుడి రాజ్యము సమీపించింది పశ్చాతపంపడి సువర్తని నమ్మాడ హేసు ప్రథమ శిష్యుల్ని పిలిచ్గింది 16 హేసు గలిలియ సముద్రం దెగ్గర పోతున్నప్పుడు సిమోనుడు తిరగ వాడి తోమ్ముడైన ఆంధ్రేయుడు సముద్రంలో వల బెసేధాన్ని చూసాడు వాళ్ళు బెస్తులైనరి 17 హేసు వాళ్ళకి నానిని హిమ్బలించండ మనుష్యుల్ని పట్టీ బెస్తలుగా మిమ్మల్ని చేస్తాను అని శోప్పినాడు 18 కూడలీ వాళ్ళు తమ వలల్ని ఏడిచి అతుడిని హిమ్బలించారు 19 హేసు ఎంగ రావంచి ముందర పోహి జేబెధయుడి కొడుకైన యకోబుడిని వాణి తోమ్ముడైన యోహనుడి ని చూసారు వాళ్ళు దోనిలోపల వాల్ వలని సరిషేశ్తున్నారు 20 వాళ్ళు కూడలీ వాళ్ళని పిలిచాడు వాళ్ళు తమ తండ్రిహైన జేబెధ్యుడిని కూలియలుల సంగడము ధోనిలో ఏడిచి అతుదిన్ని హిమ్బలించాడు హేసు ధైయాన్ని ఏడిపించింది 21 తిరగ వాళ్ళు కపెనోర్వేమ్మ్బ హురికి పోయారు సబత్ దినమైనప్పుడు హేసు సబమందిరానికి పోహి హుపదేశం శ్వేశితోదిగినాడు 22 జనాలు అతుడి బోధనాన్ని విని అత్యశ్కార్యంపత్తి యలన్తేయ్ అతుడు శాశ్త్రిలతార్ బోధించకుండా అధికరమున్నట్టుగా వల్లికి బిదిస్తుహున్నాడు 23 అప్పుడు వాళ్ళ సబమందిరంలో ధియం పట్టిన ఒక్క మనుష్యుడు హుండీ 24 ఆ ధైయము నజరేతుది హేసునీ మా గొడవ నికెల నువ్వు మిమ్మల్ని నశంషేషేదానికి వచవ నువ్వు ఎవరని నేను బల్లెను నువ్వు దేవుదినింక వచ్చిన పరిశుధుడు అని కూగి శోప్పాడు 25 హేసు దాన్ని గదరించి హురికేయ్హుండు వానిని ఏడిచి హోవ్థలకి రా అన్నాడు ] 26 ఆ ధైయము వానిని పర్లదించి గట్టిగ కుగుతూ వంలోపల ని౯న్క ఒవ్తలికి వచ్చింది 27 జనాలందరు బెరగైఇ అదేమి అధికరసహితమైన కొత్త బోధానము ఎతుడు ధైయ్యలికి కూడా ఆజ్ఞాపిస్తాడు అవి ఎతుడికి విధయమావుతుంది అని వల్లవలోపల విచారంచేస్కున్నారు 28 కూడలీ అతుడి సుది గలిలియ సేమలోంత హబ్బింది రోగిల్ని స్వస్తం శేషి 29 అమితికి వాళ్ళు సబమందిరంనింక పొహీ యాకోబు హోహనుల సంగడము సేమొన అన్ద్రేయ్హుల ఏంటికి పోయారు 30 అడ సేమోనుడి అత జ్వరంనింక పనుకోహింది వాళ్ళు ఆమె సంగతిని అతుడికి తీలిపాడు 31 అతుడు దెగ్గరికి వచ్చి ఆమె శేతుని పట్టి లేపించేయ్దానికి జ్వరము ఆమెని ఏడిచి పోహింది అమెహు వాళ్ళకి హుపచారంచేయ్సే 32 సైహిన్కలమైఇ పోదు మనుగిన తర్వాత జనాలు అస్వస్థలు హైనవల్లని ధైయంపట్టినవల్లను అతుడి దెగ్గరికి పిలిచారు 33 హురినవల్లందరు వాకిలి ముందర ఒత్తుగుదిన్నారు 34 అప్పుడు అతుడు నన రేతియ రోగాలనింక అస్వస్థులైఎన్న బహు జనాల్ని స్వస్తం శేషి అనేక ధైయల్ని ఎదిపించాడ్డు కాని ధన్తుల్కి తను ఎత్లవదని తెలిసిన్డ్లేదు అతుడు అవిల్ని మాట్లదేయ్దినికి హేదలేదు హేసువుడి హేకంత ప్రార్థన 35 పోడున్నీ ఎంగ మోబ్బుహున్నప్పుడు అతుడు లేచి నిర్జన స్థాల్నికి పోహి ప్రర్తనం శేష్ట్ఘున్నారు 36 సేమోనుడు వాణి సంగడము హున్నవాళ్ళు అతుడిని పుడుకికొని అతుడి హుందేయ్దేగ్గారికి వచ్చి 37 అతుడిని చూసినప్పుడు అందరు నిన్ని హేదురిచుస్తున్నారు అన్నారు 38 అతుడు వాళ్ళకి మేము సమీపంలోహున్న బేరే హురులికి పాదము అదను నేను సువార్థాన్ని సర్ల ధినికైఇ నేను ఏడికి హోరాటు వచిన్నాను అని శోప్పదు 39 బలికము అతుడు గాలిలియములో అంత పోహి వాళ్ళ సబమందిరాల్లో సువార్థాన్ని సరుతూ ధైల్ని ఎదిపిస్త్గు హున్నాడు హేసు కుష్టరోగిని స్వతంషేశింది 40 ఒక్క కుష్ట రోగియు హేసుహుడి దెగ్గరికి వచ్చి అతుడి ముందర మోకలుహురుకొని నీకి మనసున్తేయ్ నన్ని శుధంచేయగాలువు అని బెదికున్నాడు 41 హేసు కనికరంపడి తన శై చాచి వనిని ముట్టి నాకి మన్సుంటూ శుద్దుడుకా అన్నాడు 42 కూడలీ వాని కుష్టము పోహి వాడు శుడుడైనాడు 43 అప్పుడు హేసు వాడికి ఎవరికి హేము శోప్పోదు సూది 44 పోహి యజకుడికి నీ వాళ్ళు చూపించి నీ శుద్దికైఇ మోషుడు ఆజ్ఞాపించిన వాటిని ఏపించు అది జనలికి శాక్షిగా హున్ని అని కందితముగా శోప్పి వానిని కూడలీ పంపించాడు 45 కాని వాడు వేల్లిపోహి అనికడలు ఈ సంగతిని శన గ సారి హబ్బిన్చేయ్దానికి ప్రరంబిన్చినందుకు హేసు బహిరంగముగా బేరు హురులికి పోహేయ్కి కాకుండా నిర్జనం స్థలాలో హున్నాడు కాని జనాలు అంత పక్కనిన్కను అతుడి దెగ్గరికి వచేయ్వాళ్ళు