1 పొద్దున్నే అయిన తర్వాత ముఖ్య అధికారులు పెద్దోళ్ళు శాస్త్రులు పెద్ద సభ సదస్సు లు ఒకటి సిరి ఆలోచించి చేసుకొని యేసుని కత్తి పిలుచుకొని పోయి పిలేయాడు ఒప్పించినారు 2 పిలతుడి అతడిని నువ్వు ఎహుద్యుడు ఆరసుడు అని అడగడానికి అతడు నువ్వే చెప్పినావు అని జవాబు ఇచ్చే 3 ముఖ్యయజకులు అతుడి పెయిన్ శాన దూరు చెప్తావున్ద్రి. 4 అప్పుడు పిల్లతుడు పునః యేసుని నువు ఏమి జవాబు ఇచ్చేలేదా ?వీలు నీ పైన శాన దూరులు చప్త్స్వుందరూ చూడు అని చస్పదు 5 కానీ యేసు ఏమి జవ్సబు ఈయలేదు .దాన్ని చూసి పిలతడు ఆశర్యపట్టారు. 6 పరిస్థి పస్కా పండుగలో జనులు బేడిన ఒక్క సెరేయలను బీడుగడ చేసేది పిలాతుడి అధికారానికి షేరిందే పద్దతి అయింది 7 ఆడ భరోభా అనే ఒకడు వున్నాడు విన్న డాంగే లో చంపిన డాంగేవాలజాతల బంధీచినారు 8 జనులు పిలాతుడి దేగారికి పోయి అణువు మాకి చేస్తూ వచ్చిన పద్దతిప్రకరం చేహి అని అడుకొంటావున్ద్రి. 9 ముఖ్యయజకులు అసహేనింక యేసుని ఒపించారని పిలతను. 10 గ్రహిచ్కొని నేను యెహోడైర అరసున్ని మీకీ విడిచిపేటను యెనుకుంటున్నార అని వలని అడిగారు. 11 కానీ ముఖ్యయాజకులు బరబనని విడిచిపేటలని వేడికొంది అనేదాన్ని జనాలకు ప్రేరేపించారు . 12 దానికి పిలతను తిరిగి వలని అతైతే మీరు చెప్పే ఎహుద్య అరసుడిని నేనేమి చేయాలి అని ఆడిగినడు 13 వాలు వలని శిలుబెకి ఏయించు అని ఎంగా కూగినారు. 14 పిలతను ఎలా వీడు ఏమి అపరాధము శేషిండదు అన్నాడు.కానీ వాలు వలని శిలుబెకి ఎహించు అని ఇంకా శాన ఆర్బాటించి కూగినారు 15 దానికి పిలతను జనసమూహాన్ని మెచించాలని బరబడుని వలకి విడిచిపెట్టి ఏసుని కొరదలనింక కోటించి శిలుబెకి యేహిచడానికి ఒపించినాడు. 16 సిపాయిలు అతడిని అధిపతి అరమన అంగుళం లోపలకి పిలిచుకొనిపోహి వల పడేఅన్నితలని ఒత్తిగా సెర్పించుకోనిండారు 17 ఏసుకి నసుకెమెపు పైనంగి ఏషి ముళ్ళు కిరీటాన్ని కొట్టి అతుడి తల పైన పెట్టారు 18 అనంతరం ఎహుద్యర అరసుడా నీకి నమస్కారము అని అతడికి అపహస్యము చేసి వందిచినరు 19 బెత్తంనింక అతుది తల పైన కొట్టి ఆతుడిపైన ఉమిచి అతుడి ముందర మొనకలూరి నమస్కరించారు 20 ఎట్లా అతడిని పరిహశాం చేసిన తరువథ ఆ నసుకెమెపు పైనంగి తిశి అతుడి బాటలని ఆతుడికి ఏషి అతడిని శిలుబెకి ఎషేదానికి తీసుకొని పోయారు 21 అపుడు హోలాంనింక పోయి ఆ మార్గమై వస్తున్న ఒకడిని అతుడి శిలుబెకి మొదెదనికి ఒత్స్యంచేశారు వాడు ఎవరంటే అలెక్ష్యంద్ర మరియు రూప అనేవాలు తండ్రి అయిన కురినే పాత్స్నాము సిమోనుడు 22 ధీరగా అతుడ్ని గోలుకోత అనే స్థలానికి పిలిస్కోని వచ్చారు గోల్గోతే అంటే తలబురుడలు వుండే స్థలము అనిఅర్థం 23 ఆడ ఆతుడికి రక్తబోల కిలిపిన ద్రాక్షరస్సన్ని ఇచ్చారు కానీ అతడు దాన్ని తగలేదు 24 వాలు అతుడ్ని శిలుబెకి ఏషి అతుడి బాటలలో యవుంది ఎవరికి శికలని చితి ఏషి పాలుషెస్కొనరు 25 అతుడ్ని శిలుబెకి ఎషేధబదు పదున్న తోమాది గంటలైయిందే 26 ఇతడు ఎహుద్యుల ఆరసుడు అని అతుడి పైన ఎషిండే దోషారోపనని శిలుబె పైన రాయల్పటింది 27 అధికాకుండా ఇద్దరు దొంగలని తెచ్చి ఒకడిని అతుడి కుడిపక బెరెఒకడిని యడంపక్క అతుడి సాగడం శిలుబెకి ఏషినరు. 28 అతుడి అధర్మముల సాగడం లికించబడను అనే శాస్ట్రవచనము ఎట్లా నెరవేరింది. 29 ఆడ అధిపోయేవాలు తల అల్లడించి ఆహా దేవలయముని కెదవి మూడు దినాల్లో పొనః కడ్తడా 30 శిలుబెనింక దిగి నిన్ని టాక్షించికో అని అతడిని అపహాస్యం చేశారు 31 అదే మేరకు ముఖ్య యాజకులు శాస్త్రి లు వాడు వేరే వాళ్ళని రక్షించినాడు తనని తానే రక్షించుకోవాలనే లేదు. 32 ఇశ్రాయేలు అయినా ఈ క్రీస్తు ఇప్పుడు శిలువ నింకా దిగి రాని దిగి వచ్చినంక మనము చూసి రాము తాము అని వాళ్ల వాళ్ల లోపల మెల్లగా మాట్లాడుతా ఉంది ఆప్తుడు జతల శిలుబెకి ఎస్తుండే ఉండేవాళ్లు సహా అతడిని నిందించి నారు 33 పన్నేదు గంటల నింకా మూడు గంటల వరకు ఆ దేశంపై నంతా మబ్బు ఉండే 34 మూడు గంటలకి ఏసు ఎలోహిం ఎలోహిం లమాసభక్తాన్నీ అంటే నా దేవుడా నా దేవుడా ఎలా నన్ని చెయ్యి విడిచి నావు హనీ మహా డ్వాణీనింక పిలిచాడు 35 దేగారి నిలిచిందేవలలో కొందరు దాన్ని విని చోదండ అతుడి ఎలియను పిలుస్తావునడు అన్నారు 36 అపుడు ఒకడు దవాడిపోయి స్పంజినిక పిలుపు ద్రాక్షరస్సన్ని నింపి కొలిన తుడికి సికించారు ఎత్స్ఫుని శిలుబెనింక బీడుగడ శేషి దిగిపించెదనికి ఎలియుడు వస్తాడు ఏమో క్షశి చూడము అని చాపి దాన్ని దాగేదానికి అతుఫీకి ఇచ్చారు 37 కాని యేసు మహధ్వనింఇంక అరచి ప్రాణం విదిచాడు 38 అపుడు దేవాలయము తిషేదానికి పైనింక కిందవరకు శించి రెండు బాగాలైయింది 39 యేసు ఎట్లా ప్రనామేచిన్ధాన్ని ఎదుర నిలుస్కోని సుస్తవుందే శతదిపతియు నిజముగా ఈ మనుష్యులు దేవకుమరుడా అన్నడు 40 ఎదికకుండా ఆడ శ్రియులు సహా దురంనింక సుస్తావుంద్రి వాళ అతడు గలిలయములో ఉనపుడు అతదుని హిమ్బలించి సేవే చేస్తవుందేవాలు 41 మగ్డులైన మరియలు చిన్న యకోబుడు మరియు యోసేయుడు తల్లి అయిన మరియలు సలోమే అనేవాలు మరియు అతుడి సంగడం ఎరుసలేమికి వచిన్న ఇంకా అనేకులు శ్రీలు ఉన్నారు యేసుని దేహము సమాధిలో పెట్టింది 42 అపుడే సాయంకాలము యిందే మరియు ఆ దినము సిద్ధం దినము అంటే సభాత్ దినమున యనక దినమైయిందే 43 ఎట్లున్దేడానికి అరిమతయద యోసేపానేవాడు ఆడకి వచాడు వాడు ఎహుదుర పెదసబెయ గోరవసభలో సదస్యుడు దేవుడి రాజ్యమును ఎదురుచుసేవాడు అయిందరు వాడు దైర్యంనింక పిలతుది దేగారికి పోయి యేసుని దేహాన్ని తనకి ఎపించాలని వేదికున్నాడు 44 పిలతుడు వాడు ఎంత బిరిన సచిపోయిన అని విని ఆశ్చర్యంపత్తి శాయ్తదిపతిని పిలిచి వాడు సచినా అని వాణ్ని అడిగాడు 45 అతుడు సచిన్దాన్ని శాతాదిపతినింక తెలుస్కోని వాడి పార్థివ శరీరాన్ని యోసేపనికి ఎపించాడు 46 యోసేపుడు నరుమదిని పిలుస్కోనోచి యేసుని శిలుబెనింక దిగిపించి నారుమడిలో సుతి బందులో కోరనున సమదిలోపెట్టి సమాధి వకల్ని రాయిని ఉరులించారు 47 మగ్ధలైన మరియలు మరియు యోసేయుని తల్లి మరియలు ఎసునిపెతిందే స్తలాన్ని చూసారు